Biometric
-
#Telangana
Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్మెంట్లో కొత్త పాలసీ!
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది. దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ పదో తరగతి […]
Date : 08-05-2026 - 10:33 IST -
#India
Aadhaar: మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ నివేదికపై కేంద్రం ఫైర్.. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ ఆధార్..!
ఆధార్ (Aadhaar)పై మూడీస్ లేవనెత్తిన ప్రశ్నను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
Date : 26-09-2023 - 11:06 IST -
#Telangana
Group-1 Prilims: గ్రూప్-1 రద్దు.. నిరుద్యోగి ఆవేదన ఇది..!
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష (Group-1 Prilims)ను హైకోర్టు High Court) రద్దు చేయడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Date : 24-09-2023 - 6:39 IST -
#Speed News
Andhrapradesh : యాప్ ద్వారా హాజరు ఈ రోజు నుంచే.. బయోమెట్రిక్ పడితేనే..?
ఏపీలో ఉద్యోగులు ఈ రోజు నుంచే బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలి.
Date : 01-09-2022 - 9:54 IST -
#Speed News
Biometric Cloning: వేలిముద్రలు హ్యాక్ చేసి.. ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!
హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.. చివరకు అమాయక ప్రజల ఫింగర్ ప్రింట్లను కూడా వదలడం లేదు.
Date : 07-05-2022 - 4:11 IST -
#Speed News
Biometric: టీచర్లపై గురి పెట్టిన ఏపీ సర్కార్.. బయోమెట్రిక్ తప్పనిసరి..?
ఏపీలో ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్ సర్కార్ గురి పెట్టింది. బుధవారం నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ -హాజరులో టీచర్ల అటెండెన్స్ని సాయంత్రానికి పంపాలని హుకుం జారీ చేసింది. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్సీపై ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు యోచిస్తున్నాయి. దీంతో టీచర్ల ఆందోళనలపై ఒత్తిడి తీసుకురావాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నుంచి […]
Date : 09-02-2022 - 6:00 IST