Bilaspur Car Accident
-
#India
Three People Burnt: విషాదం.. కారులో ముగ్గురు సజీవదహనం
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ (Bilaspur) జిల్లా రతన్పూర్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఓ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు కారులో నుంచి దిగే అవకాశం లేకపోవడంతో వారు మృతి చెందారు.
Published Date - 04:34 PM, Sun - 22 January 23