Big Statue
-
#Telangana
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ప్రతిష్టించాలన్న డిమాండ్ తో త్వరలో మహాధర్నా చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానికి సంబంధించి కొద్దిరోజుల్లో తేదీలను వెల్లడిస్తామని చెప్పారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం భారత్ జాగృతిలో ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన […]
Published Date - 08:20 PM, Fri - 26 January 24 -
#Telangana
MLC Kavitha: మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు ఫూలే కృషి చిరస్మరణీయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు. ‘‘అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు వారు. సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెలో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ ఫూలే. మహోన్నతమైన […]
Published Date - 12:42 PM, Sun - 21 January 24 -
#Cinema
Prabhas: ప్రభాస్ విగ్రహంపై విమర్శలు.. ఇలా తయారు చేస్తారా అంటూ ఫ్యాన్స్ ఫైర్
మైనపు విగ్రహం 'రెబల్ స్టార్'ని పోలి లేకపోవడంతో అతని అభిమానులు, శ్రేయోభిలాషులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
Published Date - 04:53 PM, Tue - 26 September 23 -
#Cinema
Allu Arjun Statue: ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం, మేడమ్ టుస్సాడ్స్లో అల్లు అర్జున్ విగ్రహం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాడు.
Published Date - 01:48 PM, Tue - 19 September 23 -
#Speed News
Sonusood Statue: సేవలకు సెల్యూట్.. సిద్దిపేట జిల్లాలో సోనూసూద్ విగ్రహం!
సోనూసూద్ ఇటీవల సిద్దిపేట జిల్లాలోని దుబ్బతండాలో సందడి చేశాడు.
Published Date - 02:51 PM, Thu - 19 January 23 -
#India
Narendra Modi: భారీ హనుమంతుడి విగ్రహం ఆవిష్కరణ
శనివారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Published Date - 12:58 PM, Sat - 16 April 22 -
#Telangana
Muchintal: ప్రపంచ టూరిజం ప్రాంతంగా రామానుజుల ప్రాంగణం!
వచ్చే నెలలో ఆవిష్కరించనున్న ముంచింతలలోని త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలోని రామానుజల వారి విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు.
Published Date - 04:45 PM, Mon - 17 January 22