Bhimadole
-
#Andhra Pradesh
Durantho Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్ప్రెస్.. బొలెరో ధ్వంసం
ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్ప్రెస్ (Durantho Express) రైలు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
Published Date - 09:53 AM, Thu - 30 March 23