Bharti Airtel
-
#Business
Stock Market : TCS, Airtel షేర్ల పతనంతో ₹2 లక్షల కోట్లు ఆవిరి! ఏం జరిగింది?
Stock Market : ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. టాప్ కంపెనీలలో ఎనిమిది కంపెనీలు తమ మార్కెట్ విలువలో భారీగా కోల్పోయాయి.
Date : 13-07-2025 - 10:45 IST -
#Business
Airtel – Tata Play : జియోతో ఢీ.. ‘టాటా ప్లే’ను కొనేందుకు ఎయిర్టెల్ చర్చలు
ఒకవేళ టాటా ప్లేను ఎయిర్టెల్ కొంటే.. సబ్ స్కేల్ కంటెంట్, వినోద కార్యకలాపాల విభాగం నుంచి టాటా ప్లే (Airtel - Tata Play) వైదొలగాల్సి ఉంటుందని తెలుస్తోంది.
Date : 08-10-2024 - 2:50 IST -
#India
AI Spam Detection : స్పామ్ కాల్స్, మెసేజ్లకు చెక్.. ఎయిర్టెల్ యూజర్లకు ఫ్రీగా ఏఐ ఫీచర్
ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా స్పామ్ కాల్స్, మెసేజ్లపై చర్యలు తీసుకుంటున్న తొలి టెలికాం నెట్వర్క్ తమదే అని ఎయిర్ టెల్(AI Spam Detection) వెల్లడించింది.
Date : 25-09-2024 - 3:31 IST -
#Business
Tariff Hikes: మొబైల్ టారిఫ్ల పెంపు.. వినియోగదారులపై ఏటా రూ. 47, 500 కోట్ల అదనపు భారం..!
Tariff Hikes: దేశంలోని మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు (Tariff Hikes) ప్రకటించాయి. ఈ కంపెనీలు మొబైల్ టారిఫ్ను పెంచడం ద్వారా కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఈ పెంపు తర్వాత వినియోగదారులపై మొబైల్ టారిఫ్పై భారం పెరగనుంది. ET నివేదిక ప్రకారం.. ఈ టారిఫ్ పెంపు తర్వాత వినియోగదారులపై ఏటా రూ.47,500 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. దేశంలోని కస్టమర్లకు 5జీ […]
Date : 29-06-2024 - 3:00 IST -
#Business
Airtel Announces Tariffs: ఎయిర్టెల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. భారీగా రీఛార్జ్ రేట్లు పెంపు..!
Airtel Announces Tariffs: మొబైల్ సర్వీస్ రేట్లను 10-21 శాతం పెంచుతున్నట్లు భారతీ ఎయిర్టెల్ (Airtel Announces Tariffs) శుక్రవారం ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు.. ఎయిర్టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మొబైల్ సేవల రేట్ల సవరణ జూలై 3 నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్ సర్వీస్ రేట్లలో సవరణను ప్రకటిస్తూ.. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెల్కో ఎంట్రీ-లెవల్ ప్లాన్లపై చాలా నామమాత్రపు ధరలను ప్రవేశపెట్టడం […]
Date : 28-06-2024 - 11:08 IST -
#Technology
Workforce: టెలికాం రంగంలో ఉద్యోగాలు.. ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయంటే..?
దేశంలోని టెలికాం రంగంలో త్వరలో టెలికాం రంగంలో ఉద్యోగాలు (Workforce) రావచ్చు. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీలు త్వరలో తమ ఉద్యోగులను 25 శాతం వరకు పెంచుకోనున్నాయి.
Date : 16-08-2023 - 11:41 IST -
#India
5G Spectrum: 5G వేలంపై ఆ నలుగురు కుబేరులు
5G స్పెక్ట్రమ్ వేలం మంగళవారం ప్రారంభమైంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్తో సహా నలుగురు ఆటగాళ్లు రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz రేడియోవేవ్ల కోసం బిడ్డింగ్ చేశారు.
Date : 26-07-2022 - 9:32 IST -
#India
5G Spectrum Auction : 5జీ స్పెక్ట్రమ్ వేలానికి సర్వం సిద్ధం.. పోటీపడుతున్న టెలికాం దిగ్గజాల
5జీ స్పెక్ట్రమ్ వేలానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి (మంగళవారం)మెగా 5G స్పెక్ట్రమ్ వేలం (రూ. 1.9 లక్షల కోట్లు) ప్రారంభం కావడంతో
Date : 26-07-2022 - 8:27 IST