Bharat Summit
-
#Telangana
Deputy CM Bhatti: భారత్ సమ్మిట్పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు!
భారత్ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ దిశా నిర్దేశం చేస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసిసి నోవాటేల్లో జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు.
Published Date - 08:05 PM, Fri - 25 April 25