Bharat Mandapam
-
#India
Narendra Modi : గతి శక్తి అనుభూతి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన మోదీ
Narendra Modi : ప్రధానమంత్రి గతిశక్తి ప్రారంభించి మూడో వార్షికోత్సవం సందర్భంగా భారత మండపంలో ఉన్న పీఎం గతిశక్తి అనుభూతి కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. అనుభూతి కేంద్రం ప్రధానమంత్రి గతిశక్తి యొక్క ముఖ్య లక్షణాలు, విజయాలు , మైలురాళ్లను ప్రదర్శిస్తుంది.
Date : 13-10-2024 - 8:02 IST -
#India
National Creators Award: నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందజేసిన ప్రధాని మోడీ
National Creators Award 2024 : దేశంలోని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల(Social media influencers)కు ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) అవార్డులు అందజేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ 2024(National Creators Award 2024) కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు. మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ గా శ్రద్ధ నిలిచారు. గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే , స్టోరీ టెల్లర్గా కీర్తికా గోవిందసామి, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ […]
Date : 08-03-2024 - 2:24 IST