Bengaluru Residents
-
#India
Water Crisis: బెంగళూరులో మరింత తీవ్రమైన నీటి సంక్షోభం
Water Crisis: కాంగ్రెస్ పాలిత కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. తాగు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగానే బోర్లు ఎండిపోవడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ […]
Published Date - 12:06 PM, Wed - 13 March 24