Bengal Polls Violence
-
#India
Bengal Polls Violence : “పంచాయతీ” పోల్స్ రక్తసిక్తం.. తొమ్మిది మంది మృతి
Bengal Polls Violence : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల వేళ శనివారం హింసాగ్ని చెలరేగింది. పోలింగ్ జరుగుతుండగా పలుచోట్ల రాజకీయ వర్గాల మధ్య జరిగిన గొడవల్లో దాదాపు తొమ్మిది మంది మృతిచెందారు.
Date : 08-07-2023 - 1:06 IST