Bellampalli
-
#Telangana
Telangana: మంచిర్యాల రోడ్డు ప్రమాదంలో భర్త , భార్య, కుమారుడు మృతి
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..
Date : 08-02-2024 - 10:36 IST -
#Telangana
Big Shock To BRS: బీఆర్ఎస్కు 20 మంది కౌన్సిలర్లు రాజీనామా
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు
Date : 11-01-2024 - 4:00 IST -
#Speed News
Telangana: హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్
బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శ్వేతను పార్టీలోకి ఆహ్వానించారు . శ్వేత తన పదవికి ఇబ్బందిగా భావించి కాంగ్రెస్కు విధేయత చూపినట్లు సమాచారం.
Date : 07-12-2023 - 7:54 IST