Basic Facilities For Judges And Lwayers
-
#Telangana
Telangana: చీఫ్ జస్టిస్ ఎన్.వీ రమణ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక వసతులు సరిగా లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికను పంపించినా.. ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని ఆయన తెలిపారు.
Published Date - 12:32 PM, Mon - 20 December 21