Barrages
-
#Telangana
Telangana: మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన NDSA బృందం
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈరోజు రాష్ట్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఎన్డిఎస్ఎ అధికారులు పరిశీలించారు.
Published Date - 09:27 AM, Wed - 21 February 24