Bar
-
#India
Smriti Irani : కాంగ్రెస్ నేతలు క్షమాణలు చెప్పాల్సిందే…లీగల్ నోటీసులు పంపిన స్మృతి ఇరానీ..!!
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమంగా బార్ నడుపుతుందని కాంగ్రెస్ నేతలు దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు స్మృతి ఇరానీ దీటుగా స్పందించారు. ఆమె న్యాయపరమైన చర్యలకు దిగారు.
Published Date - 06:59 PM, Sun - 24 July 22