Bangladesh Train
-
#Speed News
Train Fire : బంగ్లాదేశ్లో రైలుకు నిప్పంటించిన మూకలు.. ఐదుగురి మృతి
Train Fire : బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు(శుక్రవారం రాత్రి) రాజధాని ఢాకాలో గుర్తు తెలియని దుండగులు రైలుకు నిప్పంటించారు. బోగీలలో మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రయాణికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఢాకాలోని గోపీబాగ్ రైల్వే స్టేషన్లో బెనాపోల్ ఎక్స్ప్రెస్ రైలులో నాలుగు రైలు కోచ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ రైలులో కొందరు భారతీయులు కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. భారత్లోని పశ్చిమ బెంగాల్ బార్డర్లో ఉన్న బెనాపోల్ పట్టణం […]
Published Date - 08:16 AM, Sat - 6 January 24