Bandhavgarh Tiger Reserve
-
#India
Elephants Died : అరికెల పొలంలో మేతకు వెళ్లి పది ఏనుగులు మృతి
Elephants Died : అరికెల పొలంలో మేతకు వెళ్లిన పది ఏనుగులు చనిపోవడంతో అటవీ అధికారులు ఆ పొలాన్ని ధ్వంసం చేశారు. మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లాలో ఉన్న బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ (బీటీఆర్)లో జరిగిందీ ఘటన.
Published Date - 10:51 AM, Sat - 2 November 24