B.V. Srinivasa Reddy
-
#Andhra Pradesh
CBI Court : ఓబుళాపురం మైనింగ్ కేసు.. గాలి జనార్దన్రెడ్డికి ఏడేళ్లు జైలుశిక్ష
వీరికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు వ్యక్తిగతంగా రూ.10వేలు జరిమానా విధించింది. అలాగే, ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది. ఈ మొత్తం జరిమానా చెల్లించకపోతే, మరో ఏడాది అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Published Date - 05:46 PM, Tue - 6 May 25