Ayodhya Hotels
-
#India
Ayodhya Hotels: అయోధ్యలో హోటల్ గది అద్దె.. రోజుకు రూ. లక్ష, పెరుగుతున్న హోటల్ బుకింగ్స్..!
జనవరి 22న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరగనుంది. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది. దీని కారణంగా హోటల్ గదులు (Ayodhya Hotels), అలాగే ఆహారం, అద్దెలు అకస్మాత్తుగా పెరిగాయి.
Published Date - 01:10 PM, Thu - 11 January 24