Aug 14-24
-
#Speed News
Telangana: విద్యార్థుల కోసం గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన
స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14-24 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 10-08-2023 - 4:57 IST