Auction Of Land
-
#Telangana
Auction of Land : మరోసారి భూముల వేలం వేయబోతున్న రేవంత్ సర్కార్
Auction of Land : ఈ భూమి వేలం ద్వారా ప్రభుత్వం రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించడాన్ని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) ఎకరాకు కనీస ధరను రూ. 101 కోట్లుగా నిర్ధారించింది
Published Date - 09:00 AM, Tue - 16 September 25