Atishi Marlena
-
#India
APP : మంత్రి అతిషికి రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ
Minister Atishi Marlena: పరువు నష్టం కేసు(Defamation case)లో మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిషి మర్లినాకు(Atishi Marlena) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు(Ruse Avenue Court) సమన్లు(summons) జారీ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్(Praveen Shankar Kapoor) దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి జూన్ 29న తమ ఎదుట హాజరుకావాలని ఈ మేరకు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్ […]
Published Date - 04:09 PM, Tue - 28 May 24