Atishi Marlena
-
#India
Atishi Marlena : మాకు ఎవరితో పొత్తు వద్దు – ఢిల్లీ మాజీ
Atishi Marlena : కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీతోనూ జతకట్టే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. గోవా, గుజరాత్లలో తమ పార్టీ బలంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని, ప్రజల మద్దతుతో ముందుకెళ్తామని చెప్పారు
Published Date - 10:41 PM, Mon - 10 March 25 -
#India
Delhi: అతిషితో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం?
Along with Atishi, some other MLAs will take oath as ministers?: అతిషీ సీఎం కావడంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ ఢిల్లీలో కేబినెట్ మంత్రులు అవుతారు. ఇది కాకుండా, అతిషి మంత్రివర్గంలో ముఖేష్ అహ్లావత్ కూడా చేరనున్నారు.
Published Date - 03:31 PM, Thu - 19 September 24 -
#India
Kejriwal : సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal resigned from the post of CM: అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్భవన్కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్.. వీకే.సక్సేనాకు అందజేశారు.
Published Date - 05:22 PM, Tue - 17 September 24 -
#India
Atishi : ఇలాంటి అవకాశం ఆప్లోనే సాధ్యం అవుతుంది: అతిషీ
Delhi New CM Atishi: ఢిల్లీ సీఎంగా నన్ను ఎంపిక చేసినందుకు కేజ్రీవాల్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాపై ఎంతో నమ్మకంతో ఆ బాధ్యతను అప్పగించారు. ఇలాంటి అవకాశం ఆప్లోనే సాధ్యం అవుతుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ అవకాశం కల్పించారు.
Published Date - 03:23 PM, Tue - 17 September 24 -
#India
Atishi : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనా
Atishi is the new Chief Minister of Delhi: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతిశీ పేరును ప్రతిపాదించారు. ఇందుకు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపారు. అతిశీ పేరును సీఎంగా ప్రకటించిన తరువాత సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు.
Published Date - 12:08 PM, Tue - 17 September 24 -
#India
APP : మంత్రి అతిషికి రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ
Minister Atishi Marlena: పరువు నష్టం కేసు(Defamation case)లో మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిషి మర్లినాకు(Atishi Marlena) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు(Ruse Avenue Court) సమన్లు(summons) జారీ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్(Praveen Shankar Kapoor) దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి జూన్ 29న తమ ఎదుట హాజరుకావాలని ఈ మేరకు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్ […]
Published Date - 04:09 PM, Tue - 28 May 24