Article 356
-
#India
Manipur : మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ చర్చల్లో మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి.
Published Date - 11:34 AM, Fri - 25 July 25