Artha Samriddhi 2025
-
#Andhra Pradesh
Minister Lokesh : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి లోకేశ్
ఇది ఒక సాదారణ గమ్యం కాదు. ప్రతి రంగం కలసి పనిచేసే ఒక సామూహిక ఉద్యమం కావాలి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం లెక్కలు చూసే వ్యక్తులు కాకుండా, ఆర్థిక విజ్ఞానానికి మార్గనిర్దేశకులుగా ముందుండాలి అని చెప్పారు.
Published Date - 04:36 PM, Fri - 29 August 25