Arjuna Awards Winners 2025
-
#India
Khel Ratna Award : మను బాకర్, గుకేష్, ప్రవీణ్కుమార్కు ఖేల్రత్న అవార్డు: కేంద్రం
మను భాకర్, డి గుకేష్, ప్రవీణ్ కుమార్కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో హాకీ జట్టుకు కాంస్య పతకాన్ని అందించిన హర్మన్ప్రీత్ సింగ్ కూడా ఖేల్ రత్న అందుకోనున్నారు.
Published Date - 03:43 PM, Thu - 2 January 25