Archaeological Site
-
#Devotional
Jammu and Kashmir : అనంత్ నాగ్లో బయటపడ్డ 8వ శతాబ్దానికి చెందిన పురాతన హిందూ దేవతా విగ్రహాలు
తవ్వకాల్లో శివలింగాలు, పార్వతి మాత, విష్ణుమూర్తి తదితర దేవతల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. పురాతత్వ నిపుణులు ఈ విగ్రహాలను పరిశీలించి, ఇవి కర్కోట రాజుల కాలానికి చెందినవని గుర్తించారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని కర్కోట వంశానికి చెందిన రాజులు పాలించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
Published Date - 11:02 AM, Sun - 3 August 25 -
#Fact Check
Fact Check: పురావస్తు తవ్వకాల్లో దొరికింది.. ఘటోత్కచుడి ఖడ్గమేనా ?
‘‘పురావస్తు తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో ఒక భారీ ఖడ్గం దొరికింది’’ అంటూ ఓ ఫొటో(Fact Check) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 06:31 PM, Sun - 16 March 25