APSDMA Warnings
-
#Andhra Pradesh
Weather Update: బండలు పగిలే ఎండలు.. రెడ్ అలర్ట్
ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ రోజు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లొద్దంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక.. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం […]
Date : 20-05-2026 - 10:33 IST -
#Telangana
Summer Temperature : నేటి నుండి తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఎండలు
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా నిరంతరం నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు బయటకు వెళ్లేటప్పుడు
Date : 14-04-2026 - 9:45 IST