AP Union Leaders
-
#Speed News
PRC: పీఆర్సీపై మీడియా ఎదుట గొల్లుమన్న ఉద్యోగ నేతలు
విజయవాడ ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు చెల్లించాలని జీవోలు విడుదల చేసింది.
Date : 18-01-2022 - 1:27 IST