AP Housing Scheme
-
#Andhra Pradesh
AP News : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. లబ్ధిదారుల పునర్విచారణ..
AP News : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో లబ్ధిదారుల ఎంపికపై పునర్విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులు, అనర్హులను గుర్తించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు సూచనలు అందాయి.
Published Date - 11:20 AM, Wed - 12 February 25