AP Education Minister
-
#Andhra Pradesh
ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ
NARA LOKESH రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్లలో పూర్తిస్థాయి, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని లోకేశ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘సాస్కీ’ […]
Date : 12-02-2026 - 2:35 IST -
#Andhra Pradesh
AP Minister vs Student Union: మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ లో గందరగోళం
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్లో గందరగోళం ఏర్పడింది.విజయవాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్లో ఈ రోజు మంత్రి సురేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Date : 09-11-2021 - 10:10 IST