AP Council
-
#Andhra Pradesh
మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం
ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్పై విసిరివేయడంపై ఎన్డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని సభ్యులు ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామి చిత్రాలను ప్లకార్డులుగా ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూటమి […]
Date : 20-02-2026 - 12:23 IST -
#Andhra Pradesh
YSRCP: జగన్ కంటే బొత్స బెటర్… వైసీపీలో కీలక పరిణామం….!!
వై.ఎస్.జగన్ వైసీపీ పార్టీకి మైనస్గా మారుతున్నారా.! ఆయన వైఖరి వల్ల ప్రజల్లో ఆ పార్టీపై మరింత వ్యతిరేకత పెరుగుతోందా! అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇటుపక్క శాసనమండలిలో బొత్స సత్యనారాయణ తనకు సరైన వాగ్దాటి లేనప్పటికీ..ఇతరులకు అవకాశం ఇవ్వడం, నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 26-02-2025 - 4:21 IST -
#Andhra Pradesh
Council : “నాడు ఎన్టీఆర్..నేడు జగన్”..మండలి రద్దు..పునరుద్ధరణ చరిత్ర
రాష్ట్రపతి, గవర్నర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తూ స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడు దేశ వ్యాప్తం చర్చకు తెరలేపాడు. అంతేకాదు, మండలి వ్యవస్థను వ్యతిరేకించాడు.
Date : 24-11-2021 - 5:47 IST -
#Andhra Pradesh
Andhra Council: నాడు మండలి రద్దు అన్నారు..నేడు వారికి అదే దిక్కవుతుందా…?
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తన ప్రభంజనాన్ని కొనసాగింది. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచారు.
Date : 12-11-2021 - 8:00 IST