Ap Bandh
-
#Andhra Pradesh
AP Bandh : ఈ నెల 24న ఏపీ రాష్ట్ర బంద్..
అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈనెల 24వ తేదీన ఏపీ బంద్ (AP Bandh)కు విపక్షాలు (Employees Union) పిలుపునిచ్చాయి. అంగన్వాడీల (Anganwadi Workers Protest)పై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బంద్ కు ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి. గత 42 రోజులుగా అంగన్వాడీలు తమ డిమాండ్స్ ను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తోంది. We’re […]
Published Date - 09:26 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
AP Bandh : టీడీపీ పిలుపుతో ఏపీలో బంద్.. పోలీసుల 144 సెక్షన్
AP Bandh : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో బంద్ కొనసాగుతోంది.
Published Date - 06:52 AM, Mon - 11 September 23 -
#Andhra Pradesh
AP : రేపటి టీడీపీ బంద్ కు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు ఫేక్ న్యూస్ వైరల్
బంద్ కు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర బిజెపి చీఫ్ పురందేశ్వరి పేరిట ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది
Published Date - 10:20 PM, Sun - 10 September 23 -
#Andhra Pradesh
AP Bandh : రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చే ఆలోచనలో టీడీపీ..
చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు
Published Date - 07:39 AM, Sat - 9 September 23 -
#Andhra Pradesh
Modi Tour: మోడీ పర్యటనకు నిరసనల సెగ, బంద్ షురూ!
ప్రధాన మంత్రి మోడీ ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ ఇచ్చిన రిపోర్ట్ తో ఢీలా పడ్డారు. విశాఖపట్నంలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఒక కిలోమీటర్ వరకు మాత్రమే అనుమతినిస్తూ ఎస్పీజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు సమాయాత్తం అయ్యారు. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలకడానికి కమ్యూనిస్ట్ లు సిద్ధం అయ్యారు. మరో వైపు టీఆర్ ఎస్వీ నిరసనలకు పిలుపు ఇవ్వడమే కాకుండా గో బ్యాక్ మోడీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ కు పిలుపునివ్వడం గమనార్హం.
Published Date - 05:24 PM, Thu - 10 November 22 -
#Andhra Pradesh
ఏపీ బంద్…కథాకమామీషు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వసం చేసినందుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. స్వచ్చంధంగా కొన్ని చోట్ల బంద్ లో సాధారణ ప్రజలు పాల్గొన్నారు. షాపులను మూసివేసి వ్యాపారులు నగర, పట్టణ ప్రాంతాల్లో నిరసన తెలిపారు. టీడీపీ నేతలను ముందస్తుగా ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధంలో కొందర్ని ఉంచారు. బయటకు వచ్చిన వాళ్లను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. అనకాపల్లి పర్యటనను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ […]
Published Date - 11:58 AM, Wed - 20 October 21