Andhra School
-
#India
Bomb threats : ఢిల్లీలో 50కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిళ్లు భయాందోళనకు కారణమయ్యాయి. ఇప్పటికీ ఈ ఘటనల వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు తెలియకపోవడం, మళ్లీ మళ్లీ స్కూళ్లు లక్ష్యంగా బెదిరింపులు జరగడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Date : 20-08-2025 - 10:47 IST