Andhra Pradesh Crime News
-
#Andhra Pradesh
ఏపిలో టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
Mangalagiri గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పినందుకు ఓ భార్య క్షణికావేశంలో భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో మొహమ్మద్, క్రాంతి దంపతులు నివసిస్తున్నారు. ఏడాది క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో సౌండ్ ఎక్కువగా ఉందని, తగ్గించమని […]
Date : 20-02-2026 - 10:57 IST -
#Andhra Pradesh
Tragic : కోనసీమలో దారుణం: వ్యభిచారానికి నిరాకరించినందుకు ప్రియురాలిని కత్తితో హతమార్చిన యువకుడు
Tragic : రాజోలు మండలంలో ప్రియురాలు వ్యభిచారానికి ఒప్పుకోలేదన్న కోపంతో ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Date : 17-07-2025 - 12:02 IST