All Over India
-
#India
Indian Railway : రైల్వే చార్జీలు పెంపు.. సామాన్యులపై ప్రభావం ఎంత మేర పడనుంది?
Indian Railway : భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులపై స్వల్పంగా చార్జీల భారాన్ని మోపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే సేవలను మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Published Date - 05:10 PM, Tue - 1 July 25 -
#Trending
HDFC Bank Parivartan : 22 రాష్ట్రాలలో 61,500 కి పైగా సౌర వీధి దీపాలు
భారతదేశం అంతటా 2025 నాటికి 1,000 కి పైగా గ్రామాలకు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు బ్యాంక్ చర్యలు చేపట్టింది. వినూత్న సౌరశక్తితో పనిచేసే మౌలిక సదుపాయాలు, అవగాహన మరియు స్థానిక భాగస్వామ్యాల సహకారంతో గ్రామీణ మరియు సెమీ-అర్బన్ సముదాయాలకు సాధికారత కల్పించడం.
Published Date - 05:01 PM, Wed - 23 April 25