Alerting The People
-
#India
War Effect : దేశ ప్రజలను అలర్ట్ చేస్తున్న ప్రధాని మోదీ..ఏంజరగబోతుంది..?
రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు
Date : 24-03-2026 - 5:16 IST