Alapati Rajendra Prasad
-
#Andhra Pradesh
TDP : ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
TDP : 2025 మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Published Date - 03:08 PM, Sun - 20 October 24 -
#Andhra Pradesh
Alapati Rajendra Prasad : టీడీపీ కి రాజీనామా చేసే ఆలోచనలో ఆలపాటి రాజేంద్రప్రసాద్..?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి టికెట్ ఆశించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. పొత్తులో భాగంగా ఆ టికెట్ కు జనసేనకు కేటాయించారు చంద్రబాబు (CBN). తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ (Manohar) పోటీ చేయనున్నారు
Published Date - 04:48 PM, Fri - 22 March 24