Air Crash Relief
-
#India
Tata Group: విమాన ప్రమాద బాధితులకు రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్
ఎయిరిండియా విమానం ఏఐ 171 ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:26 PM, Fri - 27 June 25