Advocate Ramachandra Rao
-
#Speed News
KTR : లాయర్తో కలిసి ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్..!
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లనున్నారు. అయితే, సదరు లాయర్ ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో కూర్చుంటారు. విచారణ జరిగే గదిలోకి లాయర్ వెళ్లడానికి హైకోర్టు అనుమతించలేదు.
Published Date - 10:22 AM, Thu - 9 January 25