A Nuclear Power Plant
-
#India
Prashant Kishor : బీహార్ పాలిటిక్స్.. రాహుల్గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్
తాజాగా కేంద్రం బీహార్లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనదిగా చెబుతున్నారు. ఇటువంటి కీలక సమయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ జనసురాజ్ ఉద్యమ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో జోరందిస్తున్నారు.
Published Date - 02:08 PM, Fri - 27 June 25