HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • Gandhi Hospital Deaths

    #Telangana

    Gandhi Hospital Deaths: గాంధీ ఆసుపత్రిలో శిశు మరణాలపై త్రిసభ్య కమిటీ: కేటీఆర్

    Gandhi Hospital Deaths: గాంధీ ఆస్పత్రిలో మాతా శిశు మరణాలకు కారణాలను కనుగొనేందుకు బీఆర్ఎస్ సిద్దమైనట్లు కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ స్థితిగతులపై దర్యాప్తు చేయడమే ఈ కమిటీ లక్ష్యమన్నారు ఆయన. గాంధీలో వాస్తవాన్ని బయటపెట్టే వరకు బిఆర్‌ఎస్ విశ్రమించదని అన్నారు.

    Date : 23-09-2024 - 12:15 IST
  • Public Reaction on HYDRA

    #Telangana

    Public Reaction on HYDRA: సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలపై నివాసితుల బాధలు వర్ణనాతీతం

    HYDRA demolitions: రెండు వారాల విరామం తర్వాత హైదరాబాద్‌లో కూల్చివేత కార్యకలాపాలను హైడ్రా తిరిగి ప్రారంభించింది. తమను తరలించేందుకు సమయం ఇవ్వకపోవడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై కొంతమంది నివాసితులు మీడియాతో ఆందోళన వ్యక్తం చేశారు.

    Date : 22-09-2024 - 6:24 IST
  • Hyderabad

    #Telangana

    Hyderabad: రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన

    Hyderabad: ఐఎండీ-హెచ్‌ ప్రకారం ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

    Date : 21-09-2024 - 5:26 IST
  • Congress MLA Offered Reward

    #Telangana

    Congress MLA Offered Reward: కేంద్రమంత్రి తల నరికితే నా మూడెకరాల భూమి ఇస్తా: తెలంగాణ ఎమ్మెల్యే

    Congress MLA Offered Reward: నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. కేంద్రమంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు తల నరికిన వారికి తన ఎకరం 38 గుంటల భూమిని ఇస్తానని చెప్పాడు

    Date : 20-09-2024 - 2:59 IST
  • QR code payments in Telangana RTC buses

    #Telangana

    QR code : ఇక పై తెలంగాణ ఆర్‌టీసీ బస్సుల్లో క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు

    Digital payments in tgsrtc: ఇక పై  తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ ఫోన్ పే, గూగుల్ పే, స్కాన్ సిస్టమ్, క్రెటిట్, డెబిట్ కార్డులతో అన్నిరకాల డిజిటల్ చెల్లింపులు..ఆక్సెప్ట్ చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

    Date : 20-09-2024 - 2:14 IST
  • Heritage invests heavily in Telangana with Rs.204 crores

    #Andhra Pradesh

    Heritage : తెలంగాణలో రూ.204 కోట్లతో హెరిటేజ్ భారీ పెట్టుబడులు

    Heritage invests heavily in Telangana : తెలంగాణలోని శామీర్‌పేటలో రూ. 204 కోట్ల పెట్టుబడితో హెరిటేజ్ కొత్త ఐస్‌క్రీం ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

    Date : 19-09-2024 - 5:14 IST
  • Dussehra School Holidays Telangana

    #Speed News

    Dussehra Holidays : దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

    అక్టోబరు 15న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయని  రాష్ట్ర విద్యాశాఖ అధికారులు(Dussehra Holidays) వెల్లడించారు.

    Date : 19-09-2024 - 4:39 IST
  • India

    #Speed News

    Postal GDS Recruitment : ఏపీ, తెలంగాణ పోస్టల్ జాబ్స్.. ఎంపికైన వారితో రెండో లిస్టు విడుదల

    తాజాగా ఈ ఉద్యోగాలకు రిక్రూట్ చేసిన వారి పేర్లతో కూడిన రెండో జాబితాను(Postal GDS Recruitment) ఇవాళ విడుదల చేశారు.

    Date : 18-09-2024 - 6:11 IST
  • No Demolition

    #Telangana

    No Demolition: కూల్చివేతలపై సుప్రీం కీలక నిర్ణయం, హైడ్రాకు బ్రేకులు?

    No Demolition: తెలంగాణాలో హైడ్రా పేరుతో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టిన అక్రమదారులకు హైడ్రా చుక్కలు చూపిస్తుంది. మరి సుప్రీం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా తమ చర్యలను కొనసాగిస్తుందా లేదా నిబంధనలు తమకు వర్తించబోవని కూల్చివేతలు కొనసాగిస్తుందా చూడాలి.

    Date : 17-09-2024 - 4:45 IST
  • PM Modi launched two Vande Bharat trains to Telugu states

    #India

    PM Modi : తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్‌ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ

    Two Vande Bharat trains to Telugu states : దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.

    Date : 16-09-2024 - 6:50 IST
  • Chiranjeevi and Tollywood heroes donated to CM Revanth Reddy

    #Telangana

    Chiranjeevi: సీఎం రేవంత్‌ రెడ్డికి విరాళం అందజేసిన చిరంజీవి, టాలీవుడ్‌ హీరోలు

    Chiranjeevi and Tollywood heroes donated to CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు మెగాస్టార్‌  చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు. రామ్ చరణ్ తరఫున మరో రూ.50లక్షలు అందజేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌ను కలిసి చెక్కులను ఇచ్చారు.

    Date : 16-09-2024 - 2:33 IST
  • Telugumahila

    #Speed News

    Chakali Shweta: ఖమ్మంలో చిట్యాల ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు ఘన సన్మానం

    Chakali Shweta: చిట్యాల ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు. అయితే ఆమెను మొదట ఖమ్మంలో మహిళా సంఘాలు సన్మానించాయి. ఖమ్మం వీరనారి మణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం చిట్యాల శ్వేతను ఘనంగా

    Date : 15-09-2024 - 7:32 IST
  • Kothagudem

    #Telangana

    Kothagudem: అంబులెన్స్ లో రూ.2.5 కోట్ల గంజాయి రవాణా

    Kothagudem: కొత్తగూడెం-విజయవాడ హైవేపై అంబులెన్స్ టైర్ ఒకటి పంక్చర్ కావడంతో ప్రమాదవశాత్తు గంజాయి బయటపడింది. స్థానికులు అంబులెన్స్ లో ఉన్న రోగిని విచారించగా, డ్రైవర్ సమాధానాలు అనుమానంగా ఉండటంతో వాహనంలోపల తనిఖీ చేయగా బెడ్‌షీట్‌ కింద దాచిన గంజాయి ప్యాకెట్లను గుర్తించారు

    Date : 15-09-2024 - 4:53 IST
  • Chalo Raj Bhavan

    #Telangana

    TPCC Oath Ceremony: పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌, సీఎం రేవంత్ హాజరయ్యే అవకాశం

    TPCC Oath Ceremony: ఆదివారం అంగరంగ వైభవంగా జరగనున్న పీసీసీ నూతన చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీభవన్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ముస్తాబైంది. రేవంత్ రెడ్డి తన వారసుడికి మహేశ్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతలు అప్పగించనున్నారు.

    Date : 15-09-2024 - 10:50 IST
  • Two new Vande Bharat trains for Telugu states

    #Andhra Pradesh

    Vande Bharat trains : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు

    Two new Vande Bharat trains: సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

    Date : 13-09-2024 - 6:46 IST
  • ← 1 … 99 100 101 102 103 … 267 →

Trending News

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

    • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

    • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Latest News

  • ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్‌.. రూ. 12,015 కోట్లతో ఫేజ్ 5A ప్రాజెక్టు!

  • విజయ్ హజారే ట్రోఫీ.. సెంచ‌రీలు చేసిన‌ కోహ్లీ, రోహిత్!

  • కోర్టు ర‌క్ష‌ణ పొందిన సునీల్ గ‌వాస్క‌ర్‌.. అస‌లు స్టోరీ ఇదే!

  • కలెక్షన్ల సునామీ.. రూ.1,000 కోట్ల దిశగా ‘ధురంధర్’

  • త్రివిక్రమ్ కథ ఎన్టీఆర్ కు నచ్చలేదా ? అందుకే ఆ హీరో కు వెళ్లిందా ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd