72 People Died
-
#Speed News
72 People Died: విమాన మృతులపై అధికారిక ప్రకటన.. 72 మంది మృతి
నేపాల్లోని పోఖారా ఎయిర్పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై అక్కడి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘటనలో మొత్తం 72 మంది మరణించినట్టు (72 People Died) వెల్లడించింది. అందులో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని పేర్కొంది.
Published Date - 03:49 PM, Sun - 15 January 23