7 Worshippers Died
-
#India
Maharashtra: మహారాష్ట్ర ఆలయంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్ర (Maharashtra)లోని అకోలా జిల్లాలో ఈదురుగాలులు, వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. బాలాపూర్ తహసీల్లోని పరాస్ ప్రాంతంలోని బాబూజీ మహారాజ్ ఆలయ సముదాయం టిన్ షెడ్పై వేప చెట్టు పడింది.
Date : 10-04-2023 - 7:05 IST