7.7 Magnitude
-
#Trending
Myanmar Earthquake: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 694కు చేరిన మృతుల సంఖ్య!
మయన్మార్, థాయ్లాండ్లో శుక్రవారం 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. మయన్మార్లో భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 694కి పెరిగింది.
Published Date - 09:17 AM, Sat - 29 March 25 -
#Trending
Earthquake : మయన్మార్, బ్యాంకాక్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదు
12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. అటు భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ ప్రభావం కన్పించింది.
Published Date - 02:30 PM, Fri - 28 March 25