500 Rupee Fake Notes
-
#Andhra Pradesh
Fake Currency : ఫేక్ కరెన్సీ ముఠా అరెస్టు..నిందితుల నుంచి రూ. 500 నోట్లు స్వాధీనం..
వాయల్పాడు పట్టణంలోని లక్కీ వైన్స్ మేనేజర్ నవీన్ కుమార్ అనే వ్యక్తి తన వద్ద నకిలీ కరెన్సీ నోట్లను వినియోగించిన దొంగల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
Published Date - 05:28 PM, Mon - 7 July 25