50 Thousand
-
#India
Hathras Stampede Tragedy: హత్రాస్ బాధిత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
హత్రాస్లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 10:16 PM, Tue - 2 July 24 -
#Telangana
Telangana University VC: ఏసీబీ వలలో చిక్కిన తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్
తెలంగాణ యూనివర్శిటీ నిజామాబాద్ వైస్ చాన్స్లర్ వీసీ రవీందర్ గుప్తాను ఏసీబీ అరెస్ట్ చేసింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు శనివారం ఆయన నివాసంలో అతన్ని అరెస్ట్ చేశారు.
Published Date - 05:12 PM, Sat - 17 June 23