5 Lacks
-
#Speed News
Odisha Train Tragedy: 21 శతాబ్దంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇది: సీఎం మమతా
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఒడిశాలోని బాలేశ్వర్లో రైలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
Published Date - 03:02 PM, Sat - 3 June 23