47th Annual General Meeting
-
#Business
Ambani : 2027 కల్లా భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక దేశంగా అవతరించనుంది: ముకేశ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ 35 లక్షల మంది షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ముందుగా బోర్డ్ మెంబర్స్ని పరిచయం చేశారు. మూడో సారి గెలిచినందుకు ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 02:51 PM, Thu - 29 August 24