4 Women Killed
-
#South
4 Women Killed: తమిళనాడులో విషాదం.. తొక్కిసలాటలో నలుగురు మహిళల మృతి
తమిళనాడులో ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 4 మహిళలు మృతి (4 Women Killed) చెందారు. 12 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తిరుప్పత్తూరు జిల్లాలోని వాణియంబాడి వద్ద జరిగే తైపూసం ఉత్సవం సందర్భంగా ఉచితంగా చీరలు, ధోవతులు పంపిణీ చేయడానికి టోకెన్లు జారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 07:36 AM, Sun - 5 February 23