4 Terrorist Dead
-
#Off Beat
Jammu : పుల్వామాలో ఎన్ కౌంటర్, 4 లష్కర్ టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!
జమ్మూకశ్మీర్ లోని పల్వామా జిల్లాలో టెర్రరిస్టులకు , భద్రతాదళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కర్ తోయిబాకు చెందిన నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి భద్రతాదళాలు. ఇందులో లష్కర్ తోయిబాకు చెందిన కమాండర్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ముఖ్తియార్ భట్ అనే ఉగ్రవాది గతంలో సీఆర్పీఎఫ్, ఏఎస్ఐ, ఇద్దరు ఆర్ఫీఎఫ్ సిబ్బందిని చంపడంతో పాటు అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఆ […]
Published Date - 04:49 AM, Wed - 2 November 22