4 Soldiers Killed
-
#India
Terrorists Attack Army Vehicles: ఉగ్రవాదుల దాడిలో నలుగురు సైనికులు మృతి.. అసలేం జరిగిందంటే..?
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) భారీ సాయుధ ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి (Terrorists Attack Army Vehicles) చేయడంతో నలుగురు సైనికులు అమరులయ్యారు.
Date : 22-12-2023 - 6:54 IST